పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాల్లో నాలాల మీద నిర్మాణాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ సెంటర్లో ఓ బిల్డింగ్ కు దారి కోసం నాలాపైన రోడ్డు నిర్మించారు. దానిపై ఈ మధ్య కాలంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సాగర్ రోడ్, భూంనగర్, కునారం రోడ్, పాత కోర్టు ఏరియా, రంగంపల్లిలో ఉన్న నాలాల మీద నిర్మాణాలు జరిగాయని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here