Yadadri Ghee : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నెయ్యి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమలలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని ఆలయాల్లో వినియోగించే నెయ్యిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాదాద్రిలో వాడే నెయ్యిని ల్యాబ్‌కు పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here