విజయవాడలో 32 డివిజన్లలో వరద ముంపు కారణంగా.. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురి విద్యార్హత సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహ నాల రిజిస్ట్రేషన్ పత్రాలు, దస్తావేజులు, ఆధార్ కార్డులు, కీలక పత్రాలు జనన, మరణ నమోదు పత్రాలు, వివాహ పత్రాలు పూర్తిగా తడిచి పోయాయి.
Home Andhra Pradesh వరద ముంపు బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం-ap government to issue...