హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని కేటీఆర్ చెప్పారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. వారికి న్యాయపరంగా అండగా నిలుస్తామని తెలిపారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధితుల తరపున పోరాడుతామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here