CM Chandrababu: విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో పరిహారం విడుదల చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపుతో ఏకంగా రూ.400కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయని చివరి బాధితుడి వరకు న్యాయం చేస్తామని, మిగిలిన దరఖాస్తుల్ని 30లోగా పరిష్కరించాలన్నారు.
Home Andhra Pradesh CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు