Employees Death : ఉత్తరప్రదేశ్‌లో కుర్చీలో నుంచి కింద పడి ఆకస్మాత్తుగా ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది. మరో ఘటనలో థాయ్‌లండ్‌కు చెందిన మహిళ సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మృతి చెందిందని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here