Kaleshwaram Saraswathi Pushkaralu :వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. దేవాదాయశాఖ పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. కాళేశ్వరం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో రూ.145 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here