దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో ముంబై మహా నగరం అతలాకుతలమైంది. వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. కుర్లా, భందుప్, విఖ్రోలి వద్ద రైలు పట్టాలు వరద నీటిలో మునిగాయి. దీంతో సెంట్రల్ రైల్వే మార్గంలో రాకపోకలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి.
Home International Red alert in Mumbai: ముంబైని ముంచెత్తిన కుండపోత వాన; నగరానికి రెడ్ అలర్ట్; విమానాల...