ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్ నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. సిట్ దర్యాప్తును షురూ చేయనుంది.