ఇప్పుడు ఐదుగురు ప్లేయర్స్ కు అనుమతి ఇస్తే.. తమ జట్లలోని కీలక ప్లేయర్స్ తమతోనే ఉండే అవకాశం దక్కుతుంది. వేలంలో ఈ కోర్ టీమ్ చుట్టూ మిగిలిన ప్లేయర్స్ తో టీమ్ ను నిర్మించుకోవాలని ఆయా ఫ్రాంఛైజీలు చూస్తున్నాయి. నిజానికి గత నెలలోనే రిటెన్షన్, మెగా వేలంపై చర్చించడానికి ఫ్రాంఛైజీలతో బీసీసీఐ సమావేశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here