జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ), సచివాలయ ఉద్యోగులు ఇలా వివిధ విభాగాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఐఏఎస్, ఐపీఎస్, డీఎస్పీ, ఎస్ఐ, సీఐ, దేవదాయ శాఖ ఈవోల బదిలీ ప్రక్రియ కూడా జరిగింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్, డీఎస్పీ, ఎస్ఐ, సీఐ, దేవదాయ శాఖ ఈవోల బదిలీల్లో ఎటువంటి జాప్యం జరగలేదు. కానీ జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ), సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.
Home Andhra Pradesh మళ్లీ ఆగిన బదిలీల ప్రక్రియ, అక్టోబర్ 2 వరకు ఆ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం...