Akshayapatra Donations: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. గతంలో పాఠశాలల్లో వంట చేయడానికి మిడ్‌ డే మీల్‌ వర్కర్లు ఉండేవారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం ఆహారాన్ని అందించే బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here