తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 27 Sep 202411:39 PM IST
Telangana News Live: Prices Increase: 22 శాతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పండుగ పూట పెరిగిన ధరలతో సర్వత్రా ఆందోళన
- Prices Increase: పండుగల వేళ నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పప్పు, వంట నూనెల ధరలు 22 శాతం పెరిగాయి. ఉల్లి సెంచరీకి చేరువలో ఉండగా, ఎల్లిపాయలు 400 ధర పలుకుతుంది. ఇక పప్పు వంటనూనెల ధరలు కేజీకి 20 రూపాయల వరకు పెరిగింది.