Bengaluru Fridge Horror : బెంగళూరులో మహిళను అత్యంత దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన ఘటన దేశాన్ని మెుత్తం కదిలించింది. అయితే ఈ కేసులో నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
Home International Bengaluru Fridge Horror : బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసు నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య