Chittoor : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ప్ర‌మాదాల‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మొగ‌లి ఘాట్ రోడ్డు మ‌ళ్లీ నెత్తురోడింది. నిత్యం ర‌ద్దీగా ఉండే బెంగ‌ళూరు- చెన్నై జాతీయ ర‌హ‌దారిలో.. మొగ‌లి ఘాట్ రోడ్డు వద్ద‌ జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here