Eenadu Journalism School Notification 2024: ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా… అక్టోబర్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 27వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి కోర్సు ప్రారంభం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here