Flood Relief Released: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన పరిహారం బాధితుల ఖాతాలకు చేరుతోంది. బుధవారం ఉదయం విజయవాడలో రూ.600కోట్ల వరద సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయగా సాయంత్రం నుంచి  వరద ముంపు బాధితుల ఖతాలకు నిర్దేశిత మొత్తం  జమ అవుతోంది.గురువారం నగదు అందుకున్న వారికి ధృవీకరణ సందేశాలు పంపుతారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here