వైసీపీని వీడిన ముగ్గురు  కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్యతో పాటు సామినేని ఉదయభానుకు పవన్ కల్యాణ్ కండువా కప్పారు. ఈ సందర్భంగా నేతల ముఖ్య అనుచరులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here