Musi River Survey : హైదరాబాద్‌‌లోని మూసీనది పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్‌ చేశారు. అక్రమంగా నివాసముంటున్నవారికి ఖాళీ చేయాలని చెబుతున్నారు. హిమాయత్‌నగర్‌ ఎమ్మార్వో నేతృత్వంలో సర్వే జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here