అయితే.. ప్రస్తుతం వివిధ కార్పోరేషన్ల పదవులను మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, కౌడా చైర్మన్, డైరెక్టర్లు, టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యులు, జిల్లా గ్రంధాలయాల సంస్థల చైర్మన్లు, డీసీసీబి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీపాద శ్రీవల్లభ గుడి, శ్రీ సంస్థాన సత్రం.. ఇలా పలు పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ సారైనా అవకాశం దక్కించుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు.
Home Andhra Pradesh తూర్పుగోదావరి టీడీపీ సీనియర్ నేతలకు నిరాశే.. పిఠాపురం వర్మకు మొండిచెయ్యి.. అసంతృప్తిలో నేతలు-senior leaders of...