ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచే ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here