జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదలతో బ్లాక్ టికెట్ల దందా రాయుళ్లు పెట్రేగిపోయారు. అభిమానులను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ టికెట్లు అమ్మకాలు సాగిస్తున్నారు. ఏకంగా ఒక్కో టికెట్ గరిష్ఠంగా రూ. 2000 నుంచి రూ. 3000 అమ్మి డబ్బు వసూలు చేసుకుంటున్నారు. థియేటర్ల యాజమానులు కౌంటర్లు మూసివేయటంతో దళారులే నేరుగా థియేటర్ ముందు ఈ విక్రయాలు సాగించారు. మల్టీప్లెక్స్ లో అయితే కింద వరుసలో రూ. 1000, పద్మాలయ మినీ థియేటర్లో రూ. 800 బ్లాక్ టికెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here