ఈ రెండు రైళ్లు భువ‌నేశ్వ‌ర్‌-య‌శ్వంత్‌పూర్ మ‌ధ్య ఖుర్దా రోడ్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ధోనే, ధరంవరం, యస్త్యసాయి ప్రశాంతి నిలయం, భువంత్‌పూర్ స్టేషన్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో థ‌ర్డ్‌ ఏసీ-16, జనరేటర్ మోటార్ కార్-02 ఉన్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్‌ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here