Flood Compensation: బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వరద సాయాన్ని జమ చేస్తున్నారు. ఆధార్ ద్వారా గురువారం సాయంత్రానికి 3.71లక్షల చెల్లింపులు జరిగాయి. మరోవైపు దాదాపు 80వేల మంది స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Home Andhra Pradesh Flood Compensation: స్వచ్ఛంధంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71లక్షల మందికి పరిహారం చెల్లింపులు