వరద బాధితులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రుణం కింద జమ చేసుకోవటంపై HT తెలుగులో కథనం పబ్లిష్ అయింది. ఇందుకు స్పందించిన ఎన్టీఆర్ జిల్లా అధికారులు… కీలక ఆదేశాలను జారీ చేశారు. బాధితుల నష్ట పరిహారాన్ని రుణం కింద జమచేయవద్దని స్పష్టం చేశారు. ఆటో డెబిట్ అయితే తిరిగి లబ్ధిదారుడికి చెల్లించాలని ఆదేశించారు