భార్య, భర్త గొడవ కేసులో ఓ లేడీ ఎస్ఐ తలదూర్చారు. విచారణ పేరిట స్టేషన్ కు పిలిపించి.. భార్య ముందే లాఠీ ఝులిపించారు. మనస్థాపం చెందిన భర్త.. ఈనెల 23 న ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఐ తీరుపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here