Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలకు చోటు లభించింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ), రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ (బీజేపీ)ని నియమించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల అయ్యింది.
Home Andhra Pradesh Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో ఏపీ, తెలంగాణ ఎంపీలకు చోటు.. ఎవరు ఏ కమిటీలో...