Parliamentary Committee : పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎంపీల‌కు చోటు ల‌భించింది. గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్‌గా శ్రీ‌నివాసులు రెడ్డి (టీడీపీ), రైల్వే క‌మిటీ ఛైర్మ‌న్ సీఎం ర‌మేష్ (బీజేపీ)ని నియ‌మించారు. ఈ మేర‌కు బులెటిన్ విడుద‌ల అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here