సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ గురువారం ప్రారంభమైంది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నేడు గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.200 ప్రీమియంతో లభిస్తున్నాయని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఐపీఓకు అప్లై చేయాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here