Siddaramaiah: ముడా స్థల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతినివ్వడాన్ని కర్నాటక హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో, ముడా కుంభకోణంలో లోకాయుక్త విచారణ ప్రారంభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here