సంక్షోభానికి కారణాలు…

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. సిరిసిల్లలో వస్త్ర సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నేసిన గుడ్డకు సరైన ధర లేక, నేసిన గుడ్డ అమ్మకాలు జరగక నిల్వలు పేరుకుపోయాయి. ముడిసరకుల ధరలు పెరగడం, పవర్ లూమ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. టెక్స్ టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతోపాటు.. పవర్ లూమ్ పరిశ్రమ నిర్వాహకులు పని బంద్ చేశారు. యాజమానులు పరిశ్రమ బంద్ చేయడంతో వస్త్ర పరిశ్రమపై ఆదారపడి జీవించే కార్మికుల జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here