తెలంగాణ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను చూపించనుంది. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ పేరుతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 1 లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here