విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. అక్క‌డ ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై క‌న్నేసిన ఉపాధ్యాయుడు.. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. బొబ్బిలి ప‌ట్టణంలోని ఓ ఉన్న‌త పాఠ‌శాల‌కు చెందిన ఉపాధ్యాయుడు.. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విష‌యంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడిని ప్ర‌శ్నించారు. ఉపాధ్యాయుడు ఎదురుతిరిగి, త‌న‌ను ప్ర‌శ్నిస్తే యాసిడ్ పోస్తాన‌ని, లారీతో గుద్ది చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు దిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here