బైరెడ్డిపల్లి మండంలో తీర్థం గ్రామం వద్ద ఓ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన అష్రఫ్ (24), సాదిక్ (26) ఆ పనుల వద్ద నెట్ వాచ్మెన్లుగా ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. అర్ధరాత్రి రెండు గంటల వరకూ అక్కడి పరికరాలు, యంత్రాలు, పనులకు కాపలా ఉన్నారు. ఆ తరువాత వారికి నిద్ర రావడంతో.. సమీపలోని మట్టిదిబ్బ ప్రదేశంలో కునుకు తీశారు.
Home Andhra Pradesh చిత్తూరు జిల్లాలో విషాదం.. మృత్యువు రూపంలో వచ్చిన రోడ్డు రోలర్.. ఇద్దరు యువకులు మృతి-two youths...