కాన్పూర్ టెస్టుని మినహాయిస్తే.. భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లోపు 8 టెస్టులు ఆడాల్సి ఉండగా, అందులో కనీసం 5 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఇందులో న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. కాబట్టి కాన్పూర్ టెస్టులో భారత్ గెలిస్తే తప్పక గెలవాల్సిన మ్యాచ్ సంఖ్య ఒకటి తగ్గుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here