AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here