BRS Harish Rao : మూసీలో పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మూసీ నిర్వాసితులతో మాట్లాడిన ఆయన….కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here