ఇరాన్ మద్ధతు ఉన్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు చీఫ్ గా వ్యవహరిస్తున్న హసన్ నస్రల్లా లెబనాన్ రాజధాని బీరుట్ పై తాము జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్తను హెజ్బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు. పైగా, హసన్ నస్రల్లా క్షేమంగానే ఉన్నాడని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here