Sangareddy : కర్ణాటక, తెలంగాణలోని మంజీరా నది కాచ్మెంట్ ఏరియాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల నుండి వరద కొనసాగుతుండడంతో.. సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.