Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని వందల రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయబోతున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here