YSRCP : తిరుమల లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ తిరుమల పర్యటనకు వెళ్లాలనుకున్న జగన్.. రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేయలాని నాయకులను పార్టీ ఆదేశించింది. దీంతో నేతలు పూజలకు సిద్ధం అయ్యారు. ఈ కారణంగా చాలాచోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here