కుమారుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో కుమారుడిని స్థానికులు పుట్ట‌ప‌ర్తి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో దిగువ గంగంప‌ల్లిలో విషాదం నెల‌కొంది. ద‌స‌రా నాయ‌క్ కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ద‌స‌రా నాయ‌క్‌, ఆయ‌న భార్య మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here