దీంతో బాధితులు శనివారం రాత్రి నరసరావు పేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు వెళ్లారు. చోరీ జరిరగిందని తెలిసినా, దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా, కనీసం కేసు నమోదు చేయకుండా రైల్వే పోలీసులు పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శించారని బాధితులు వాపోతున్నారు. ఇటీవలి రైల్వే దొంగతనాలు పెరిగాయి. ఈ రెండు మూడు నెలల్లోనే నాలుగైదు భారీ దొంగతనాలు జరిగాయి.
Home Andhra Pradesh హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ, రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం-nandyal...