Bhagwant Singh Mann: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఈ ప్రాణాంతక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here