తల్లి, భార్య, కుమారుడు

కారులో ఇద్దరు ఉన్నారని, వారు సంఘటన అనంతరం పారిపోయారని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ సందీప్ కు తల్లి, భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. సందీప్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక వ్యాగన్ ఆర్ కారు అతివేగంతో అతన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిందని, వాగ్వాదం జరిగిన తరువాత, డ్రైవర్ వేగంగా వచ్చి సందీప్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి, సుమారు 10 మీటర్లు ఈడ్చుకెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టాడని సీనియర్ పోలీసు అధికారి జిమ్మీ చిరామ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here