Hyderabad : ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పుడు అపశ్రుతి జరిగింది. ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. అతన్ని హైడ్రా బలి తీసుకుందనడం సరికాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here