హైడ్రా కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుడిసెల జోలికి వెళ్లటం మంచిది కాదని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన అవసరమే అన్న ఆయన… పేదల ఇళ్ల కూల్చే విషయంపై ఆలోచించాలన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here