బీఆర్ఎస్ నేతల బృందం పర్యటనలో ప్రభుత్వానికి వ్యతిరేక ఫ్లకార్డులను ప్రదర్శించారు.  మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య నేతలు… బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. పలు కాలనీల్లో మూసీ బాధితులు భారీ ర్యాలీ చేపట్టగా… ధర్నాకు నేతలు మద్దతు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here