Road accident: మధ్యప్రదేశ్ లోని మైహార్ జిల్లాలోని 30వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి హైవా ట్రక్కును బస్సు ఢీకొనడంతో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాసులుగా గుర్తించగా, మరో నలుగురి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
Home International Road accident: అకస్మాత్తుగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కు; వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు; 9 మంది...