Road accident: మధ్యప్రదేశ్ లోని మైహార్ జిల్లాలోని 30వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి హైవా ట్రక్కును బస్సు ఢీకొనడంతో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాసులుగా గుర్తించగా, మరో నలుగురి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here